PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ జలకళ.. రైతులకు ఉచిత బోరు..

1 min read

పల్లెవెలుగు వెబ్ , గడివేముల:వైయస్సార్ జలకళ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ఉచితంగా బోరు విద్యుత్ సదుపాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పథకం కింద ఆదివారం నాడు బుజ నూరు గ్రామంలోని పంట వెంకట్ నారాయణ రెడ్డి పొలంలో బోర్ వేశారు మరొక రైతు పొలంలో కూడా బోర్ వేసినట్టు అర్హత కలిగిన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఎల్లంపల్లి రాములమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బూజు నూరు సర్పంచ్ ఎల్లంపల్లి రాములమ్మ ఉపాధిహామీ సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొన్నారు.

About Author