PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెన్త్ పేప‌ర్ల లీకేజీ పై మంత్రి బొత్స ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ అవాస్తవమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేపర్లు లీక్‌ అయినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న ఎల్లో మీడియాను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులను మనో వేదనకు గురిచేయడం బాధాకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాడుకోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

                                                 

About Author