PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజీఎఫ్ న‌టుడు మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేజీఎఫ్ నటుడు మోహన్‌ జునేజా మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా తన కెరీర్‌లో సుదీర్ఘ కెరీర్‌లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో న‌టించాడు. కేజీఎఫ్‌, కేజీఎఫ్-2 సినిమాల్లో కూడ న‌టించాడు.

                                     

About Author