PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే ప్ర‌యాణీకుల‌కు హెల్ప్ లైన్ నెంబ‌ర్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ ప్రకటించింది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 040-27786666కు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు.

                                         

About Author