PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడో ద‌శ పోలింగ్ నేడే..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌శ్చిమ‌బెంగాల్లో ఏడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ మొద‌లైంది. ఉద‌యం 7గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభ‌మైంది. ఓటు హ‌క్కు వినియోగించేందుకు ఓట‌ర్లు బారులు తీరారు. ఉద‌యం నుంచి ఓట‌ర్లలో ఉత్సాహం క‌నిపిస్తోంది. ఏడో దశ‌లో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జ‌రుగుతుంది. 284 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏడో ద‌శ ఎన్నిక‌ల్లో దాదాపు 86 ల‌క్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12,064 పోలింగ్ బూతుల‌ను ఎన్నిక‌ల అధికారులు ఏర్పాటుచేశారు. గ‌తంలో జ‌రిగిన హింసాత్మక‌ఘ‌ట‌న‌లు దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

About Author