PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆంటీ` అన్న వారి పై పోలీసుల‌కు ఫిర్యాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తనను ట్రోల్ చేస్తున్న వారిపై ప్రముఖ యాంక‌ర్ అన‌సూయ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే సమయం వచ్చేసిందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఫిర్యాదు చేయడానికి ముందు చాలా ఆలోచించానని, కానీ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. తన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ అధికారులు స్పందించి, తనకు మద్దతు ఇచ్చారంటూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనసూయ దాని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.

                                

About Author