PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కుక్క‌ల‌ను పంపి అడ్డుకున్నారు : లోకేష్‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కుప్పంలో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. కుప్పం అల్లర్లలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులతో ఆయన ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించాలనుకున్నారని.. వైసీపీ తన కుక్కలను పంపించి అడ్డుకుందని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడితే దాడులు చేస్తున్నారని.. 5 వేల మంది టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                        

About Author