PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ మ‌ద్యం పాల‌సీ మ‌రో ఏడాది పొడిగింపు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శుక్ర‌వారంతో ముగియ‌నున్న మ‌ద్యం పాల‌సీని య‌థాత‌థంగా మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఆబ్కారీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ భార్గ‌వ శుక్ర‌వారం జీవో నెంబ‌రు 662 పేరిట ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల‌తో ప్ర‌స్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మ‌ద్యం పాల‌సీ 2023 సెప్టెంబ‌ర్ 30 దాకా కొన‌సాగ‌నుంది.

                                      

About Author