NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోటార్ సైకిల్ ‘ఢీ’… వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు ,వెబ్​ మహానంది : మహానంది మండలం మహానంది సమీపంలోని శ్రీనగర్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా మోటార్ సైకిల్ ఢీ కొనడంతో అభి పురం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందినట్లు మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు .తమడ పల్లె గ్రామానికి చెందిన చిన్నస్వామి ఆయన భార్య తో కలిసి పోతుండగా ప్రసాద్ మోటార్ సైకిల్ పై ఎదురుగా రావడంతో ప్రమాదం చోటు తీసుకున్నట్టు తెలిపారు .చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించగా ప్రసాద్ మృతి చెందారని భార్యభర్తలకు గాయాలైనట్లు ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు .

About Author