PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సభ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు నగర పాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022లో భాగంగా ఉత్తమ ర్యాంక్ సాధించిన సందర్భంగా నగర పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సభ కార్యక్రమానికి హాజరైన కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, కర్నూలు నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, కోడుమూరు శాసన సభ్యులు జె.సుధాకర్, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కో-ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author