PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాటర్ సప్లయ్ ఇంజినీరింగ్ … అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ఏపీ RWSEA రాష్ట్ర అధ్యక్షులు గా ఆకుల కుమార్ ప్రధాన కార్యదర్శి గా సంతోష్ రెడ్డి ఎన్నిక అంధ్ర ప్రదేశ్ రూరల్ వాటర్ సప్లయ్ ఇంజనీరింగ్ అస్సోషియేషన్ రాష్ట్ర ఎన్నికలు విజయవాడ లోని వేదిక ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు గా ఆకుల కుమార్, ప్రధాన కార్యదర్శి గా సంతోష్ రెడ్డి ఎన్నిక అయ్యారు అలాగే ఉపాధ్యక్షులుగా రమణ ప్రభత్, కనకరావు, గంగాధర్ రావు, మహిళా కార్యదర్శి గా సుల్తానా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పై సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. అసోసియేషన్ అభివృద్ధి కి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

About Author