PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్షరాల బడి… పైకప్పు పెచ్చులూడి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: దాదాపు 500 మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో 4 9 10 తరగతిల గదులు శిథిలమై పైకప్పు పెచ్చులుడుతుండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువును కొనసాగిస్తున్నారు నాడు నేడు ఫేస్ వన్ ఫేస్ టు కింద మండలంలోని దాదాపు 45 ప్రభుత్వ పాఠశాలలు మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గడివేములలోని మండల పరిషత్ జిల్లా ఉన్నత పాఠశాల తరగతి గదులు జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో కొన్నిచోట్ల సొంతంగా మరమ్మత్తులు చేయించారు నాబార్డ్ కింద రిపేర్ పనులు చేసినట్టు బిల్లులు వస్తే మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని జిల్లా పరిషత్ సమావేశాలలో అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నట్టు త్వరలోనే వీటికి కూడా మరమ్మతులు చేస్తామని తెలిపారు చదువు కోసం పంపించే విద్యార్థుల తల్లిదండ్రులు గదుల మరమ్మత్తులు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువు కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.

About Author