PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువగళం పాదయాత్ర విజయవంతం కావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 27 న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారలోకేష్ గారి చేపట్టబోయే యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కార్యకర్తలతో కలిసి కోడుమూరు టిడిపి ఇన్చార్జి ప్రభాకర్ గారు జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూల్ మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మరియు కర్నూల్ టిడిపి బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, కర్నూల్ పార్లమెంటు ఉపాధ్యక్షులు పెరముపోగు రాజు, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి పసుపల శక్షావలి, గార్గేయపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు సోఫీబేగ్, మహిళా అధికార ప్రతినిధి విజయలక్ష్మి, కతుంబీ, మరియు టిడిపి ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author