PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో బోల్తా… నలుగురికి గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని పెసర వాయి. కరిమద్దెల గ్రామాల మధ్యన ఆటో బోల్తా పడి నలుగురు కి గాయాలయ్యాయి. అందులో డి మదర్ బాషా కు కాలు విరగడంతో 108 అంబులెన్స్ లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బాధితుడు నందికొట్కూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

About Author