NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల కోసం అనంతపూర్ నుండి లదాఖ్ కు సైకిల్ యాత్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.మనదేశంలో రైతులు దేశానికి వెన్నుముక అని చెప్పుకోవడం తప్ప,వారికి సరైన గౌరవం సంపాదన లేదు అని ఉద్దేశంతో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ప్రదీప్ అనే అనంతపూర్ చెందిన యువకుడు అనంతపూర్ నుండి లదాఖ్ కు సుమారు 3000 కిలోమీటర్లు సైకిల్ యాత్రను మొదలుపెట్టాడు. ఈరోజు మధ్యాహ్నం బనగానపల్లె నుండి విజయవాడ మీదుగా బయలుదేరాడు.

About Author