PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ అపహరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో హుండీ నగదును దొంగలించడం జరిగిందని ఈవో రామాంజనేయులు,సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, ప్రధాన అర్చకులు,ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఉచిత దర్శనాలకు వెళ్లే వరుసగా పద్ధతిలో హుండీ ధ్వంసం చేసి నగదును దొంగలిచ్చినట్టు కౌతాళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వివరణ మేరకు దాదాపు లక్ష రూపాయలు నగదును దొంగతనం జరిగినట్టు ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సూచించారుఆయన తెలిపారు.

About Author