PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆళ్ల నాని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం..

1 min read

– ప్రజా సమస్యల పట్ల నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు..
ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రైల్వేస్టేషన్ ఎదురుగా కోడెలు వంతెన దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నుండి 1వ డివిజన్ కార్పొరేటర్ ఆరేపల్లి రాధిక సత్తిబాబు ఆధ్వర్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు ఆళ్ళ నాని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు, నాయకులు ఆయనకు గజమాలవేసి ఘన స్వాగతం పలికారు, నాని గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ అన్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరినీ కులంకుషంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలు ఉన్నచోట వెళ్లి నివృత్తి చేయాలని వెంటనే ఆదేశాలను జారీ చేశారు, ప్రజా అవసరాలన పై సమస్యల పట్ల నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహించవద్దన్నరు, ఈ కార్యక్రమానికి మేయర్ నూర్జహాన్ పెదబాబు,ఇడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపెయ్య సుధీర్ బాబు, శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నిరసు చిరంజీవి, పట్టణ బోద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్లు బండారు కిరణ్, జుజ్జవరపు విజయనిర్మల, కెదారు రాజేశ్వరి, నున్న స్వాతి కిషోర్, వివిధ విభాగాల చైర్మన్స్ మరియు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కోఆప్షన్ సభ్యులు మరియు దేవాలయాల చైర్మన్స్ మరియు గౌరవ వివిధ విభాగాల డైరెక్టర్లు మరియు గౌరవ అన్ని డివిజన్ల పార్టీ నాయకులు మరియు ఏలూరు వైస్సార్సీపీ సిటీ కమిటీ నాయకులు మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు మరియు పార్టీ అభిమానులు, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి శ్రీనివాస్, ఎమ్మార్వోమున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు 1డివిజన్ ప్రజలు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author