PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సుంకులమ్మ జాతర.. పాల్గొన్న.జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో చల్లా ముఖ్య అనుచరులు హరిప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు వద్దిరాల సుంకులమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న.ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు స్వర్గీయ శ్రీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి అవుకు మండల జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి .అనంతరం చల్లా శ్రీలక్ష్మి గారు సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమం లో చల్లా వారసులు చల్లా రాజ్యాభిషేక్ రెడ్డి , జూనియర్ చల్లా రామకృష్ణా రెడ్డి , వైఎస్సార్సీపీ యువ నాయకులు చల్లా చైతన్య రెడ్డి , చల్లా విక్రాంత్ రెడ్డి , చల్లా సాయి చరణ్ రెడ్డి మరియు కర్నూల్ మాజీ కార్పొరేటర్ సురేంద్ర , ఆల్ బ్రాంచ్ కో ఆర్డినేటర్ సాల్మన్ రాజు , శ్రావణ్ , కొలిమిగుండ్ల వైఎస్సార్సీపీ నాయకులు , చల్లా అభిమానులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author