PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఐని కలిసిన జెఎంఎంఎస్ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జై మాదిగ సేవ సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు కొదమల బెంజమేన్ గారి ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజక వర్గం అధ్యక్షులు ఏసెప్ ఆధ్వర్యంలో నందికొట్కూరు రూరల్ సీఐ జి. సుధాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సిఐకి పూలబోకే అందజేశారు.గ్రామాలలో ఉన్న సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. ఈకార్యక్రమంలో జూపాడుబంగ్లా అధ్యక్షులు వెంకట రమణ, ప్రధాన కార్యదర్శి జి నాగరాజు, మిడుతూర్ అధ్యక్షులు వి బాబు, ప్రధానకార్యదర్శి ఎస్ సంపత్ ,వి మనోహర్, ఎస్ వినయ్ పాల్గొనడం జరిగింది.

About Author