PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షయ వ్యధిగ్రస్తులకు ఫ్రూట్ బాస్కెట్ల పంపిణి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: బుదవారం పత్తికొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు ఫ్రూట్ బాస్కెట్లు  మాజీ ఎంపీపీ ఎస్.నాగరత్నమ్మచేత అందజేశారు. కే పి ఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్టు అధ్వర్యంలో సేవ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హారిక మేడం గారు ఎక్స్ ఎంపీపీ నాగరత్నమ్మ , స్థానిక ఎస్. ఐ. గోపాల్ ,మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రామ్మోహన్, టీబీ యూనిట్ పత్తికొండ  ఆరోగ్య పర్యవేక్షకుడు కే వెంకటేశ్వర్లు, ఎస్ టి ఎల్ ఎస్ జీవిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పరీక్షలు మరియు మందులతో పాటుగా ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ లో భాగంగా దాతల ద్వారా టీవీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ  చేశారు.

About Author