PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28 మందికి చెక్కుల అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నగరంలోని రాయల్​ ఫంక్షన్​ హాల్​లో శుక్రవారం ప్రభుత్వ వక్ఫ్​బోర్డు తరుపున రూ.84వేల చెక్కులను ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ ఖాన్​ అందజేశారు. నగరంలోని 28 కుటుంబాల వారికి వివాహ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 3వేలు చొప్పున 84 వేలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెల్ఫేర్​ ఆఫీసర్​ మహబూబ్​ బాష ఉన్నారు.

About Author