PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేషన్ కార్డు లబ్ధిదారులకు జొన్నలు పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మొబైల్ డిస్టిబ్యూట్ యూనిట్ ద్వారా రేషన్ బియ్యం ఇస్తున్న వాహనం ద్వారా సోమవారం నుండి ప్రతి కార్డు లబ్ది దారులకు ఇచ్చే బియ్యంలో 1kg బియ్యం తగ్గించి 1kg జొన్నలు పంపిణీ చేశారు గడివేముల ఉపసర్పంచ్ బాలచెన్ని. డిటి మాధవ. ఆర్ ఐ శ్రీనివాసులు . లబ్ధిదారులకు జొన్నలు పంపిణీ చేశారు ప్రజలు తినగలిగిన నాన్యత గలిగిన జొన్నలు పంపిణి చేయడం జరిగిందని ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు తెలియజేశారు ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన మహిళలకు జొన్నలు చూపించడంతో జొన్నలు చూసిన మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు కేజిలు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

About Author