PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జడ్పీ నిధులతో గ్రామంలో బోరు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గ్రామంలో మంచినీటి సరఫరా కోసం గతంలో వేసిన రెండు బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా గ్రామంలో జెడ్పీ నిధులతో గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు బోరు వేయించారు బోర్ లో పుష్కలంగా నీరు పడినట్టు ముందస్తుగా గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా జడ్పీనిధులతో బోర్ వేయించినట్లు ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

About Author