PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి..

1 min read

పల్లెవెలుగు వెబ్ హోలగుంద: జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి సమకూర్చుందని ఎంపీడీవో రాధా  సింగిల్ విండో చైర్మన్ మీలగిరి మల్లికార్జున జె ఎస్ ఎస్ మండల కన్వీనర్ మల్లికార్జున లో ఉన్నారు వంద వాగిలి గ్రామంలో  గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరగనున్న సురక్ష కార్యక్రమం జరిగింది జగనన్న సురక్ష కార్యక్రమం అర్హులై ఉండి పథకాలన్నీ వారికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నానన్నారు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం దేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శి సచివాలయంఇంటికి వెళ్లి జగన్ అన్న సురక్ష కార్యక్రమం వాలంటరీలో ప్రజాప్రతినిధులు సచివాల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష ఆవశ్యకతను వివరిస్తారన్నరు. పథకాలు మరియు సేవలకు సంబంధించిన సమస్యల విషయంలో, వాలంటీర్లు అవసరమైన ఆదాయం, కులం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వివాహ ధృవీకరణ పత్రం, మ్యుటేషన్లు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, ఆధార్‌లో మొబైల్ నంబర్ నవీకరణ, పంట సాగుదారుల హక్కుల మంజూరుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. సేవలకు సంబంధించిన కార్డులు మొదలైనవి. సిబ్బంది వైయస్ఆర్పి నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author