PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్నన్న ఆశయాలు నెరవేర్చే సత్తా మాకుంది..

1 min read

– జోహారాపురం మరియు ఇందిరమ్మ కాలనీ లను అభివృద్ధి  శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసారు

కాలనీ వాసులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    నగరం లోని జోహారాపురం శివారు ఇందిరమ్మ కాలనీ (నట్టు) నుంచి అక్కడి ప్రజలు మరియు MRPS యువజన సంఘం వారు హారి నారాయణ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పేయింట్ గోపాల్, డా. జి రాముడు, నాగేశ్వరరావు, మహేశ్వర రెడ్డి, అన్వర్ బాష మరియు TDP నాయకుడు జి రామక్రిష్ణ గౌడ్ దాదాపు 200 వందల కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారి మరియు శ్రీమతి విజయ మనోహరి గార్ల సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ లో చేరారు అంతకు ముందు ఎస్ వి దంపతులకు అక్కడి యువత భారీగా మేళా తాళాల తో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారికి ఎస్ వి దంపతులు పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానం పలికారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జోహారాపురం మరియు నట్టు ప్రాంతం లో తమకు మంచి క్యాడర్ ఉందని ఇక్కడి ప్రజలు తన కుటుంబ సభ్యుల తో సమానం అని తెలిపారు. కార్యకర్తలు తమ సమస్యలు తన దృష్టి కి తీసుక వస్తే వాటి పరిస్కారం నకు కృషి చేస్తాను అని తెలిపారు.పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ కార్యకర్తల కు నిత్యం అందుబాటులో ఉండి, జగన్నన్న ఆశయాలు నెరవేర్చే సత్తా ఒక ఎస్ వి కుటుంబం నకు మాత్రమే ఉంది అని కొనియాడారు కార్యక్రమం లో 12 వ వార్డు కార్పొరేటర్ కాంతి కుమార్ 18 వ వార్డు కు చెందిన జోహారాపురం& ఇందిరమ్మ కాలనీ వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు రమణ నాగేశ్వరరావు డేవిడ్, ఖాసిం లాజర్ మోహన్ గౌడ్  సలీం నాగరాజు మరియు మహేష్ గౌడ్  కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు.

About Author