PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్మాణ పనులు… నిర్ణీత వ్యవధులలో తప్పక జరగాలి- కమిషనర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలో జరుగుతున్న పార్కుల, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్మార్ట్ రోడ్ మరియు వెండర్ జోన్ నిర్మాణాల పురోగతిని కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ IAS గారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, అంచనా నిర్మాణ సమయం వంటి అంశాలపై అధికారులతో అయన  సమీక్షించారు. ఈ కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ I.A.S తనిఖీలో గారు, ఇఇ శేష సాయి గారు, డిఇ షాకీర్ గారు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author