PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్యత్తు గ్యారెంటీ …మహా శక్తి కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గఆదేశాల మేరకు కల్లూరు అర్బన్ 34 మరియు 36వ వార్డు బళ్లారి చౌరస్తా ఆయేషా మస్జిద్,శ్రీనివాస రావు నగర్ లలో  మహా శక్తి కార్యక్రమం మరియు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి వార్డ్ లలో ఇంటింటికీ మరియు షాపు లలో  తిరిగి ప్రజలకు పథకాల గురించి వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి గౌరు చరిత రెడ్డిఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ, మాజీ ఎంపీపీ వాకటి మాధవి,మాదేశ్,తెలుగు యువత రాష్ట్ర  కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎన్ వి రామకృష్ణ,బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, వార్డ్ ముఖ్య నాయకులు 36 వ వార్డ్ ఇంచార్జి పెద్దపాడు తిరుమలేష్ రెడ్డి,నాయకులు జిల్లా కోశాధికారి పి యు మాదన్న, వై జగన్ రెడ్డి,నరేంద్ర రెడ్డి,అర్బన్ నాయకులు కేతురు మధు బీవీ చంద్ర, లక్ష్మీపురం మారేన్న, శేఖర్ కళ్యాణ్, ధనుంజయ,కోట్ల తిమ్మారెడ్డి, రాకేష్ గౌడ్, రఫిక్ భాష,సంపతి లక్ష్మిరెడ్డి, పెద్దపాడు బీచ్ పల్లి, నిర్మల జాఫర్, విజయ్ యాదవ్, కనమడకల కిరణ్,మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు టిడిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author