PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబుని వెంటనే విడుదల చేయాలి..టిడిపి మైనార్టీ నాయకులు      

1 min read

పల్లెవెలుగు వెబ్​ హొళగుంద : జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబుని ఈసైకో జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLAకోట్ల సుజాతమ్మ  ఆదేశాల మేరకు. తాలూకా యువ నాయకులు గౌ.రఘుప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో నియోజకవర్గ TDP మైనార్టీ నాయకులు అందరూ పెద్దఎత్తున దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగినది.బాబుగారు వెంటనే విడుదల కావాలని దీక్షాశిబిరంలో”నమాజు”(ప్రార్థన) కూడా చేయడం జరిగింది.అనంతరం నిమ్మరసం తీసుకొని అందరూ దీక్షను విరమించటం జరిగింది.ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ వివిధ మండలాల తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి,నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న TDP మైనార్టీ నాయకులు, తెలుగుయువత,Itdp,Tnsf, Tntuc మైనర్ట్ నాయకులు నందమూరి మైనార్టీ అభిమానులు,TDP యూత్ కోట్ల యూత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author