PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

LED సాంకేతిక పరిజ్ఞానం ఉచిత శిక్షణ అభినందనియం

1 min read

– ఎస్ వి దంపతులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    స్థానిక జిల్లా కోర్టు ఎదురుగా యునైటెడ్ క్లబ్ నందు జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల LED సాంకేతిక పరిజ్ఞాన ఉచిత శిక్షణ శిబిరం ను మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మెహన్ రెడ్డి  మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షు రాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  ముఖ్య అతిధి లు గా హాజరు అయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ప్రారంభించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ను అందరికి అందించే గొప్ప కార్యక్రమం చేపట్టడం పట్ల జిల్లా టీవీ సంఘము ను వారు అభినందించారు కార్యక్రమం లో జిల్లా ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ విజయకుమార్ రెడ్డి , సంఘము జిల్లా అధ్యక్షులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు మరియు YSRCP సీనియర్ నాయకులు తదితరులు హాజరు అయ్యారు.

About Author