PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : దాదాపు 30 లక్షల పై చిలుకు నిధులతో పెసర వాయి గ్రామంలో  ఏర్పాటుచేసిన జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని బుధవారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్ ఆధునికరణ ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి తాగునీరు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్డబ్ల్యూఎస్. డి ఈ   మధుసూదన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్ కుమార్ పాల్గొన్నారు.

About Author