PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతురాలి కుటుంబానికి రూ .5వేలు ఆర్థిక సాయం

1 min read

ఆర్థిక సహాయం అందజేసిన పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ                          

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి మంగ్ల వారం మృతురాలి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.   పత్తికొండ ఎస్సీ కాలనీలో నివాసం వుంటూ , పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ లో సభ్యుడైయున్న హోటల్ కుమార్ భార్య గత కొంత కాలంగా గుండె సంభందిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. విషయం తెలుసుకున్న పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి  భాదిత కుటుంబానికి వార్డ్ మెంబెర్ లైట్ నాగరాజు, ఎంపీటీసీ అనిత  5000  /- ఆర్థిక సహాయం అందించారు.  పోచిమిరెడ్డి సేవాదళ్ కుటుంబ సభ్యులకు యెల్ల వేళలా సహాయ సహకారాలు అందిస్తామని పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

About Author