PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన.. ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలు నేటికీ ముగిశాయని సర్పంచ్ తనయుడు పంపపతి ఎంపీపీ తనయుడు ఈసా మండల కన్వీనర్ షఫీ ఉల్లాలు అన్నారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ నేడు హెబటం సులువాయి రెండు జట్టులు ఫైనల్ చేరగా మొదటి బ్యాటింగ్ చేసిన సులవాయి జట్టు 10 ఓవర్స్ కు గాను 56 పరుగులు చేసింది రెండో బ్యాటింగ్ దిగిన హెబ్బటం జట్టు 7 ఓవర్స్ గాను 57 పరుగులు చేసి విజయం సాధించిందన్నారు అలాగే మాన్ అఫ్ ది మ్యాచ్ ఎప్పటం జట్టు ప్లేయర్ మనోజ్ కు దక్కింది.

About Author