NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకాలంలో విధులకు వచ్చి పనులు పూర్తి చేయాలి

1 min read

కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం

ఆసుపత్రి  సూపరిండెండెంట్ డాకె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ:–

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల బుధవారం పరిపాలనా సిబ్బందితో ఆసుపత్రి మరియు కళాశాలల వద్ద అందుబాటులో ఉన్న అన్ని ఇతర నిధులు మరియు మందులు ఔషధాల సేకరణ, లాజిస్టిక్స్, శస్త్రచికిత్సా, వైద్య పరికరాలు మరియు ఆసుపత్రికి అవసరమైన  అన్ని వస్తువులు మరియు సౌకర్యాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎస్టిపి, నీటి సరఫరా, ఐటి హార్డ్ వేర్ మరియు ఇతరులకు వార్షిక నిర్వహణ ఒప్పందాలు ఆసుపత్రి మరియు కళాశాల యొక్క సివిల్ మరియు ఎలక్ట్రికల్ నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను సంబంధించిన వాటిపై సంక్షించినట్లు తెలిపారు.ఆసుపత్రికి సంబంధించిన ఫైళ్లపై ఆలస్యం లేకుండా సకాలంలో విధులకు వచ్చి పనులను పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు.ఆసుపత్రికి సంబంధించిన ఫైళ్లపై ఏవైనా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమానికి సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, ఏడి, మల్లేశ్వరమ్మ మరియు అనిల్ కుమార్ రెడ్డి, ఏవో శ్రీనివాసులు, అకౌంటెంట్లు లతీఫ్ బెగ్, శ్రీనివాసులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *