PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి: ఎంపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరం లోని జొహరాపురం రోడ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ లో శ్రీ వరసిద్ధి వినాయక బృందం ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక పూజ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా కర్నూలు ఎం.పీ .పంచలింగాల నాగరాజు హాజరైనారు ఈ సందర్బంగా ఎం.పీ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ,వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ,భక్తి ప్రపత్తులతో తొమ్మిది రోజులు కార్యక్రమాలు చేస్తున్న కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కురువ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు టి .శ్రీలీల,జిల్లా కురువ సంఘము నాయకులు ఎం .కే .రంగస్వామి కే .సి .నాగన్న ,కే .మద్దిలేటి ,తదితరులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *