PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా”మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు శ్రీమతి సునీలమ్మకు ఆత్మీయ సన్మాన సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో కుర్నీ ఫంక్షన్ హాల్ నందు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ప్రతిభ భారతి సామాజిక సేవకుడు మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ యు రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు మాన్యవర్ కాన్సిరాం వర్ధంతి మల్లెల సునీలమ్మ పుట్టినరోజు వేడుకలు స్థలం దాత యు రాము పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అమ్మ నాన్న వృద్ధాశ్రం కొరకు భూమి పూజ కార్యక్రమం ఈరోజు నాకు సన్మానం చేయడం  చాలా సంతోషాన్నిచ్చిందని డా”మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు తెలిపారు గత 20 సంవత్సరాలు నుండి తను చేసిన అనేక సామాజిక సేవ కార్యక్రమాలు అనాధలు దిక్కులేని వారు వికలాంగులకు పేదలకు విద్యా వైద్యం ఉపాధి చూపుతూ విజయవాడ వరద బాధితులకు నిరశ్రయులైన వారికి పదిలక్షల విలువగల నిత్యావసర సరుకులు అందజేసి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నమాటకు తను చేసిన సేవలు ద్వారా తనకు మంచి పేరు కంటే ఆత్మకు సంతృప్తినిచ్చాయని తెలిపారు .జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య టిడిపి నాయకులు కదిరి కోట ఆదెన్న రిటైర్డ్ టీచర్ ఏపీ ఈరన్న ఆంధ్రజ్యోతి విలేఖరి జయరాజు ఐవైఎం టౌన్ ప్రెసిడెంట్ ముల్లా ఇస్మాయిల్ మాట్లాడుతూ డా” మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు ను ఆర్థిక ఇబ్బందులవలన సహాయము అడిగితే లేదన్నమాటకు అర్థం తెలియదని తనసేవలు కారణంగా ఎంతో మంది స్థిరపడి మంచి స్థాయిలో ఉన్నారని కొనియాడారు బీద విధవరాన్లకు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి  డా”మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు సునీలమ్మ  అనాధ పిల్లల మద్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు పి ఏ ఈ ఎస్ కమిటీ సభ్యులు యు రాము మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ ప్రసాద్ మనోహర్ నరసన్న జనసేన పార్టీ నాయకులు రామకృష్ణ లక్ష్మన్న  నాగరాజు యువరాజు సల్మాన్ రవి ప్రతిభ భారతి శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారుఈ కార్యక్రమంలో మహేష్ రంగస్వామి దుబ్బన్న జై భీమ్ ఎమ్మార్పీఎస్  ఎమ్మిగనూరు నందవరం మండల నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *