PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నష్టపరిహారం ఎకరానికి 50 వేలు అందించాలని డిమాండ్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హోళగుంద మండలంలో నష్టపోయిన పత్తి పంటను పరిశీలించిన సిపిఐ నాయకులుగురువారం సిపిఐ మండల కార్యదర్శి బీ.మారెప్ప రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ హోళగుంద గ్రామం చెందిన చాకలి గోవిందు అనే రైతు వర్షాలు సరిగ్గా లేక పంటి వచ్చే సమయంలో వర్షాలు వచ్చి నష్టం చేసిందని ఎకరానికి ఎకరానికి దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు పెట్టామని ఎకరానికి 5 కింటలు పత్తి వచ్చిందని వెంటనే రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప రైతు సంఘం కార్యదర్శి కృష్ణయ్య  లేనిపక్షంలో ఆధుని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేపడతామని నిశ్చయించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *