NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,001 /-  విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: శ్రీమతి కె. సావిత్రమ్మ, నంద్యాల వారు గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి  విరాళం రూ. 1,00,001 /-లను పథకానికి అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు  కె. శివప్రసాద్‌కు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

About Author