PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘శాకుంతలం’లో బుల్లితెర యాంకర్​..!

1 min read

సినిమా డెస్క్​ : బుల్లితెర యాంకర్‌‌ వర్షిణి కూడా యాంకర్‌‌ అనసూయ బాట పట్టింది. ఎనిమిదేళ్లుగా యాంకర్‌‌గా కొనసాగుతున్న వర్షిణి ఇప్పుడో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌లో చాన్స్‌ కొట్టేసిందట. అదీ గుణశేఖర్‌‌ వంటి టాలెంటెడ్‌ డైరెక్టర్‌‌ మూవీలో. సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్‌ మూవీగా వస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో ఓ మంచి పాత్రలో తను కనిపించనున్నానని స్వయంగా వర్ణిణి తెలిపింది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌, భరతుడిగా అల్లు అర్హ కనిపించనున్నారు. మోహన్‌బాబు పవర్‌‌ఫుల్‌ మహర్షి విశ్వామిత్రగా కనిపించనున్నారు.

About Author