బ్రాహ్మణకొట్కూర్ లో నిఘా నేత్రాలు ఏర్పాటు
1 min read

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపారు.శాంతిభద్ర పరిరక్షణ,అక్రమ రవాణా,దొంగతనాలను అరికట్టేందుకు గానునిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

