NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హంద్రీనీవా హెచ్​ఎన్​ఎస్​ ఏబిసి కాలువ ద్వారా నీటిని విడుదల

1 min read

ఆలూరు న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని మరొకసారి రుజువైంది. ముక్యంగాఆలూరు తాలూకా ముద్దుబిడ్డ  తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి .బి.వీరభద్రగౌడ్  మరియు ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ *గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే . గుమ్మనూరు జయరాములు  హంద్రీనీవా హెచ్​ఎన్​ఎస్​ ఆలూరు బ్రాంచ్ కెనాల్(ఏబిసి) కాలువ నుండి కొత్తగాఏర్పాటు చేసిన తూము ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక్కడి నుండి ఆలూరు తాలూకాలోని చిప్పగిరి, హాలహర్వి,ఆలూరు మూడు మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ నీరు సరఫరా కానుండడం విశేషం. ఈకార్యక్రమంలో జిఎస్​బిసి ఈఈ వెంకటరమణ, హెచ్​ఎన్​ఎస్​  ఈఈ శ్రీనివాస్ నాయక్,డిఈ చంద్ర శేఖర్ డిసి చైర్మన్ కిష్టప్ప, డబ్ల్యుయుఏ ప్రెసిడెంట్లు,అలాగే ఆలూరు నియోజకవర్గ  మరియు గుంతకల్ నియోజక వర్గానికి చెందిన ఇతర ముఖ్య నాయకులు,ప్రభుత్వ అధికారులు టిడిపి కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అలాగే తెలుగుయువత, ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్, టిఎన్​టియుసి,  టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author