NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు

వైసీపీ ఆధ్వర్యంలో… ‘ వెన్నుపోటు ‘ దినం
ఎన్నికల లో హామీ ఇచ్చి… ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం.. వెంటనే హామీ లు అమలు చేయాలి వైసీపీ కర్నూలు పార్లమెంట్  అధ్యక్షులు  ఎస్ వి మోహన్ రెడ్డి కర్నూలు, న్యూస్ …
వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి
ఆస్తి కోసం తల్లికి  చెల్లికి వెన్నుపోటు యువత మెగా డీఎస్సీ అంటూ వెన్నుపోటు బాబాయి కి గొడ్డలి పోటు ,,, మహిళలకు మద్యం లేకుండా చేస్తానని  వెన్నుపోటు ,,, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి …
ప్రకృతి వ్యవసాయంపై.. శిక్షణ
నంద్యాల, న్యూస్​ నేడు: ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసియన్​ఎఫ్) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మూడు రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. …
నగరంలో 2.38 లక్షల మందికి యోగా శిక్షణ
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ కర్నూలు, న్యూస్​ నేడు: బుధవారం నగరంలోని 137 సచివాలయాల పరిధిల్లో 2,38,192 మంది పౌరులకు, మూడు విడతల్లో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నట్లు నగరపాలక అదనపు …
ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శ  పత్తికొండ, న్యూస్​ నేడు:   ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజం అని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే …
ఎమ్మెల్యే కి ఘనంగా సన్మానం…
న్యూస్ నేడు హొళగుంద  : ఆలూరు లో వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నీ  హొళగుంద మండల మైనర్టీ సెల్ అధ్యక్షులు అవకాశం ఇచ్చినందుకు వైస్ జగన్ మోహన్ …
వెన్నుపోటు దినం భారీ నిరసన ర్యాలీ…
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు_వైయస్సార్​సిపి ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_పిలుపుతో భారీగా వెన్నుపోటు దినం కార్యక్రమనికి వచ్చిన వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, మరియు యువకులువైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల …
రాయితీ సోలార్ రూఫ్ టాప్ సద్వినియోగం చేసుకోండి
మహానంది, న్యూస్​ నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై ఇళ్లపై నిర్మించుకోవడానికి వీలు గా రాయితీ సోలార్ రూఫ్ టాప్ అమలు చేస్తున్నాయని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ …
కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలి … జిల్లా ఎస్పీ
శాంతియుత సమావేశం నిర్వహించిన  జిల్లా ఎస్పీ. నిబంధనలు  పాటించాలి…  పోలీసులకు  సహాకరించాలి. చట్టం ముందు అందరూ సమానులే , చట్టాలకు లోబడి ఉండాలి.  సోషల్ మిడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదు. కర్నూలు, న్యూస్​ …
శ్రీ మఠంలో శ్రీ వదీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవం
మంత్రాలయం , న్యూస్​ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ వదీంద్ర తీర్థుల ఆరాధన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో …
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు యస్‌ఏపి క్యాంపు బైపాస్‌పై వాహనాల  ప్రయాణం కర్నూలు, న్యూస్​ నేడు: బుధవారం నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర …
ప్రజల దేవుళ్ల ఆశీస్సులతో ఐదో సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి గా వస్తా
జగన్ నవరత్న పథకాలు సంతృప్తి – బాబు సూపర్ సిక్స్ పథకాలు అసంతృప్తి ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసుకోండి వారి అంతు చూస్తాం కూటమి ఏకమైన నన్ను ఓడించలేదు  ఎన్నికలు ఎప్పుడు …
ఆర్​యూలో.. యోగాపై 4 రోజుల వర్క్ షాప్​
కర్నూలు,న్యూస్​ నేడు:  యోగాంధ్ర – 2025 కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీవరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో యోగా గురించి 4 రోజుల వర్క్ షాప్​ నిర్వహిస్తున్నట్లు వైస్ఆఛాన్స్లర్ …
5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టండి
టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్​ నేడు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ …
రేషన్ సరుకుల పంపిణీ లో  రాష్ట్రం లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కర్నూలు, న్యూస్​ నేడు: రేషన్ సరుకుల పంపిణీ లో  రాష్ట్రం లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం లో ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ …
ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు , న్యూస్ ​నేడు : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద  రోగులకు మెరుగైన …
మహనీయుల ఆశ్రయం జీవితానికి చరితార్థం చేకూరుస్తుంది
డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే. ఘనంగా ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు కర్నూలు,న్యూస్​ నేడు:  మహనీయుల ఆశ్రయం ఉత్తమ మార్గాన నడుచుటకు, ఉన్నత లక్ష్యానికి చేరుకోవడానికి తోడ్పడి జీవితానికి చరితార్థం చేకూరుస్తుందని …
జేఈఈ అడ్వాన్సు లో 199 ర్యాంకు సాధించిన పత్తికొండ విద్యార్థి  
 పత్తికొండ , న్యూస్​  నేడు:  ప్రకటించిన జేఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో  పత్తికొండకు చెందిన కప్పట్రాళ్ల చెన్నకేశవులు ఏకంగా 199 వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి …
పశువుల మేత కోసం వేసిన గడ్డివాములు దగ్ధం..  రైతులకు 3 లక్షలు నష్టం    
పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండ మండలం జయ అగ్రహారం గ్రామంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి రెండు గడ్డివాములు దగ్ధ మయ్యాయి. అధికంగా గాలివీయడంతో …
సీజనల్ వ్యాధులపై గర్భవతులకు అవగాహన కల్పించాలి
కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు లో యుపిహెచ్​సి – ఎర్రబురుజు  లో  నిర్వహించిన ఆశా సమీక్షా సమావేశములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతికళ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు …