రోడ్డు వేయని అధికారులను తొలగించండి..
49 బన్నూరు రహదారిని బాగు చేయండి.. పల్లెవెలుగు , మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ దళిత వాడలో మెయిన్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని …
వేసవికాలం లో.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం..
పల్లెవెలుగు , పత్తికొండ: రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తానని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ వార్డ్ మెంబర్ హమీద్ అన్నారు. …
వీహెచ్పిలో బాధ్యత కలిగిన ప్రతి కార్యకర్తకు శిక్షణ అవసరం…
విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి… పల్లెవెలుగు, కర్నూలు: శనివారం జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గల విజ్ఞాన పీఠం (అరక్షిత శిశు మందిరం) లో విశ్వ …
శ్రీశైలంలో దాతల సహకారంతో అన్నదానం..
పల్లెవెలుగు ,కర్నూలు: శ్రీశ్రీ అఖిలభారత కురువంశ నిత్యాన్నదాన సత్రం రిజిస్ట్రేషన్ నంబర్ 127/1989 వారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 23 వ తేదీ నుంచి 27 తారీకు వరకు …
22న మహానందికి రానున్న ఎమ్మెల్యే…
పల్లెవెలుగు , మహానంది : మహానందికి శనివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రానున్నట్లు తాసిల్దార్ రమాదేవి పేర్కొన్నారు. మహానందిలోని తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రజలనుండి వినతులను …
బెల్ట్ పై ఎక్సైజ్ పోలీసుల దాడులు..
సారా వద్దు..ప్రశాంత జీవనం గడపాలని అవగాహన పల్లెవెలుగు , నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో శుక్రవారం మద్యం అమ్ముతున్న దుకాణాలపై నంద్యాల జిల్లా అధికారి రవికుమార్ ఆదేశాల …
అడ్వకేట్స్ సవరణ బిల్లు – 2025 రాజ్యాంగ విరుద్ధం
బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రంగస్వామి బిల్లు ను వ్యతిరేకిస్తూ పత్తికొండ లో న్యాయవాదుల ఆందోళన పల్లెవెలుగు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన అడ్వకేట్స్ సవరణ బిల్లు -2025 ప్రజాస్వామ్య విరుద్ధంగా …
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి
జూనియర్ సివిల్ జడ్జి "ఏవీఎస్ శ్రీవల్లి" పల్లెవెలుగు, పత్తికొండ: మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి …
బిసి కార్పొరేషన్ రుణాలు అర్హులందరికీ అందించాలి. టీ. మురళి నాయుడు
పల్లెవెలుగు ,ఎమ్మిగనూరు ప్రతినిధి: ఎమ్మిగనూరు పట్టణంలో బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను ప్రభుత్వం పారదర్శకంగా, వివక్ష లేకుండా అందించాలని వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు టీ. …
నన్నూరులో యువకుడు అదృశ్యం..కేసు నమోదు
పల్లెవెలుగు, ఓర్వకల్ (మిడుతూరు): కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామంలోరసిక హరి కుమార్ (సాయి) (23)అనే యువకుడు అదృశ్యమైనట్లు ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల …
అభిమాన నేత ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కి జ్ఞాపిక అందజేత
మహాత్మా స్టూడియో వారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి జ్ఞాపిక చిత్రం అందజేత పల్లెవెలుగు , ఎమ్మిగనూరు: పట్టణంలో అభిమాన నేత ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి …
సామూహిక వివాహాలకు ఆర్థిక సహాయం…
శివ స్వాములకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం పెద్ద మనసు చాటుకున్న టిబిపి ఎల్ ఎల్ సి డిసీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపిన శివ స్వాములు పల్లెవెలుగు, …
ఆయాల జీతాలను రెగ్యులర్ గా అందజేయాలి.. పని భారం తగ్గించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు (TMF), కార్మికుల యూనియన్ ఎమ్మెల్యేకి సమర్పిస్తున్న వినతి పల్లెవెలుగు, కర్నూలు: కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వేలాదిమంది ఆయాలుగా పని చేస్తున్నారు. …
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో 30 కేంద్రాలలో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పల్లెవెలుగు, కర్నూలు: కర్నూలు ఫిబ్రవరి 21 జిల్లాలో ఈనెల 23 వ తేదీన నిర్వహించే ఏపీపీఎస్సీ …
ఫ్రైడే -డ్రై డే పై అవగాహన కార్యక్రమం
పల్లెవెలుగు , కర్నూలు: కర్నూలు పట్టణం యూపిహెచ్సి – జొహరాపురం 1 పరిధిలోని 41 వ సచివాలయం లక్ష్మి గార్డెన్స్ ప్రాంతం లో డెమో శ్రీనివాసులు శెట్టి ఆద్వర్యం లో ఫ్రైడే -డ్రై …
విజ్ఞాన పీఠం సందర్శించిన రాష్ట్రీయ సేవా సంవర్దన సమితి అధ్యక్షులు గోకరాజు గంగరాజు
పల్లెవెలుగు , కర్నూలు: శుక్రవారం విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రకల్పమైన విజ్ఞాన పీఠం (అరక్షిత శిశుమందిరం) ను విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ సేవా విభాగమైన రాష్ట్రీయ …
కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు రాయలసీమకు ఉరితాడే..
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి పల్లెవెలుగు , కర్నూలు: కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై …
చిన్నారుల వైకల్యాల గుర్తింపు ఇంటింటి ప్రచార కార్యక్రమం
పల్లెవెలుగు కర్నూలు: 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ఆలస్యంగా అభివృద్ధి చెందే సమస్యలు ,పోషక లోపాలు, మానసిక ఆరోగ్య సమస్యలను తొలి దశలోనే గుర్తించి …
అంబులెన్సు కాదు.. ఇది పిల్లలకు ప్రాణదాత!
నియోనాటల్ ఐసీయూ అంబులెన్సును ప్రారంభించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్తో కూడిన ప్రత్యేక అంబులెన్సు రాయలసీమలో తొలిసారి.. ఎక్కడినుంచైనా నవజాత శిశువులను తరలించగలం కన్సల్టెంట్ నియోనాటాలజిస్టు డాక్టర్ …
ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
పల్లెవెలుగు, కర్నూలు: స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాల నందు ఘనంగాఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్. ఎం. …