NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి పేషెంట్ ట్రాలీలు విరాళం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు లోని ఆర్కా  హాస్పిటల్ వారు 3 ట్రాలీలను, ఓమ్ని హాస్పిటల్ వారు 3 ట్రాలీలను ప్రభుత్వ సర్వజన వైద్యశాల కు విరాళం ఇవ్వడం జరిగింది.ఆక్సిజన్ ను ఉంచడానికి ఉపయోగ పడే విధంగా ఈ పేషెంట్ ట్రాలీలు ఉండడం విశేషం. వీటిని క్రిటికల్ కేర్ యూనిట్ లో  ఉపయోగిస్తామని అడిషనల్   డి.ఎం.ఈ . ఆసుపత్రి సూపరిండెంట్ డా. కె . వెంటకేశ్వర్లు  తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డా. కె  వెంకటేశ్వర్లు ,డా.. వెంకట రమణ, హాస్పిటల్  నోడల్ ఆఫీసర్స్ శివ బాల  ,డా. క్లింటన్ , ఆర్కా హాస్పిటల్  సీ.ఈ.ఓ.  శ్రీనివాస్ తాంబే  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *