NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘బాక్సింగ్​ ’ విజేతకు అభినందన

1 min read

నారాయణ స్కూల్​ ఏజీఎం  రమేష్ కుమార్

కర్నూలు, న్యూస్​ నేడు :క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దృఢత్వంతోపాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని ఎల్కూర్​ బంగ్లా నారాయణ స్కూల్​ ఏజీఎం రమేష్​ కుమార్​ సూచించారు. బుధవారం తమ బ్రాంచ్​లో చదువుతున్న డి. రోహిత్​ బాక్సింగ్​ 60 కేజీ విభాగంలో బంగారు పతకం సాధించాడు. దీంతో విద్యార్థికి పాఠశాలలో సర్టిఫికేట్​, మెమోంటోఅందజేసి.. అభినందించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతమ్మ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని మా నారాయణ హాస్టల్ విద్యార్థులు క్రీడల్లో పాల్గొని పథకాలు సాధిస్తున్నారని తెలియజేయడం జరిగింది డీన్ సురేష్  పి ఈ టి  రాము బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన మాస్టర్లు  తల్లిదండ్రులు పాల్గొన్నారు

About Author