ఏపీ శాసనసభ స్పీకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: గురువారం రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో నంద్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా .