PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంతలకు మోక్షం ఎప్పుడో.. రహదారి లేక ప్రయాణికుల ఇబ్బందులు

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;

పల్లెవెలుగు న్యూస్ గడివేముల: గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలు తేలి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి . మండల కేంద్రం నుంచి కోర్రపోలురు మీదుగా వెలుగోడు వెళ్లే రహదారి పూర్తిస్థాయిలో ధ్వంసం అయింది వర్షాకాలం మొదలైనప్పటి నుంచి రహదారి గుంతల్లో నీళ్లు నిలబడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు దాదాపు 5 కిలోమీటర్లు మేర రహదారి పూర్తిగా ధ్వంసం అయిందని. ఆత్మకూరు నుండి వచ్చే ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తే ఒళ్లంతా హూనమవుతుందని ప్రయాణికులు వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా లేవని స్థానిక టిడిపి నాయకులు ఎమ్మెల్యే చొరవ తీసుకొని రహదారిని బాగు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *