పల్లెవెలుగువెబ్, విజయవాడ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకిలాద్రిపై దేవీశరన్నవరాత్రోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ 12వ తేదీ మంగళవారం దుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు....
ఆంధ్రప్రదేశ్
పల్లెవెలుగువెబ్, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో సోమవారం పూర్తిస్థాయి ఎన్నికలు ఫలితాలు వెలుబడ్డాయి. ‘మా’ అధ్యక్ష...
పల్లెవెలుగువెబ్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతోన్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి సీఎం జగన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జరిగే...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముప్పు పొంచి ఉందని, మున్ముందు విద్యుత్ కోతలు మరింత అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల...
పల్లెవెలుగువెబ్, అమరావతి: అమ్మ ఒడి పథకంతో పిల్లల్లో బడిబాట స్ఫూర్తిని పెంచాలని సీఎం జగన్ అన్నారు. పిల్లలు బడిబాట పట్టాలన్న లక్ష్యంతోనే అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చామని,...


