NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాస రచన పోటీలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రం అందజేత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు  ఐదు వేల రూపాయల, మోమెంటో,మరియు ప్రశంసాపత్రం ఈ రోజు  సంయుక్త కలెక్టర్   అందజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ఐఓ శ్రీ జి. లలెప్ప ,  రఘువీర్ డిఎస్​ఓ , శ్రీ శివ మోహన రెడ్డి   లాయర్​ , కేవీఆర్​బాలికల కళాశాల అధ్యాపకులు  సీ. ప్రభుచరణ్  డా.జి శ్రీనివాసులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author