జిల్లా జైలు తనిఖీ…
కర్నూలు, న్యూస్ నేడు : శుక్రవారం శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి ,కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాది కార సంస్థ, కర్నూల్ కేంద్ర కారాగారం , మహిళ కారాగారాంను తనిఖీ చేశారు. …
ముస్లిం లకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ కర్నూలు, న్యూస్ నేడు : బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర …
చెట్లను నరకవద్దు..పెంచడమే ముఖ్యం
పర్యావరణాన్ని కాపాడుకుందాం.. జిల్లా కలెక్టర్ రాజకుమారి మిడుతూరు, న్యూస్ నేడు: చెట్లను నరకవద్దు చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం …
కేడీసీసీబీ చేర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన టిడిపి నేత విష్ణువర్ధన్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలో స్థానిక కేడీసీసీబీ కార్యాలయంలో ఘనంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి జిల్లా తెలుగుదేశం పార్టీ …
సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయండి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి పరిశ్రమలకు వివిధ రాయితీల కింద16 యూనిట్ లకు రూ. 31.85 లక్షలు మంజూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు …
జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి …
‘ శ్రీ విజయ దుర్గ కార్డియాక్ ’లో.. స్టెంట్ సక్సెస్..
రోగి గుండెకు మూడు రక్తనాళాలు పూడుకుపోయాయి.. స్టెంట్లు వేసి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు వెల్లడించిన హాస్పిటల్ ఎం.డి. డా. వసంత కుమార్ కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు :నగరంలోని శ్రీ విజయ దుర్గా …
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు.. రాష్ట్ర మంత్రి
ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీటీపీసీ కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ …
సైనింగ్ స్టార్.. అవార్డుకు నారాయణ పాఠశాల విద్యార్థులు ఎంపిక
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో 2024- 25 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించి ప్రభుత్వం వారు ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎమ్మిగనూరు నారాయణ పాఠశాలకు చెందిన …
హిందూ స్మశాన వాటిక భూ ఆక్రమణ సమస్యలపై “సమీక్ష సమావేశం
స్మశాన వాటిక భూమి మీద 30 అడుగుల రోడ్డు వెంటనే రద్దు పరచాలి ఎమ్మెల్యే ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో స్మశాన వాటిక భూమి మీదుగా ప్రైవేట్ వ్యక్తులకు రహదారి ఏర్పాటుకొరకై …
పలు వివాహాలకు హాజరైన ‘ఎపిఎస్ఎస్డిసిఎల్’ చైర్మన్ దంపతులు
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలో ఎం.కన్వేషన్ నందు శైలేష్ వెడ్స్ ప్రవిత్ర గార్ల వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి …
ముస్లిం లకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి..ఆవాజ్
ప్యాపిలి, న్యూస్ నేడు: ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనిడోన్ నియోజకవర్గ ము ఆవాజ్ అధ్యక్ష, కార్యదర్శులు జలదుర్గం రసూల్ , చిన్న రహిమాన్ …
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీని డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలించి అక్కడి …
ప్రజాసేవ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
న్యూస్ నేడు ఆలూరు: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీనారా చంద్రబాబు నాయుడు ప్రతి శుక్రవారం ప్రజాసమసస్యల పరిస్కారం కోసం చేపట్టిన గ్రీవిన్స్ కార్యక్రమంలో భాగంగా.ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి …
వైసీపీ ఆధ్వర్యంలో… ‘ వెన్నుపోటు ‘ దినం
ఎన్నికల లో హామీ ఇచ్చి… ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం.. వెంటనే హామీ లు అమలు చేయాలి వైసీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి కర్నూలు, న్యూస్ …
వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి
ఆస్తి కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు యువత మెగా డీఎస్సీ అంటూ వెన్నుపోటు బాబాయి కి గొడ్డలి పోటు ,,, మహిళలకు మద్యం లేకుండా చేస్తానని వెన్నుపోటు ,,, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి …
ప్రకృతి వ్యవసాయంపై.. శిక్షణ
నంద్యాల, న్యూస్ నేడు: ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసియన్ఎఫ్) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో మూడు రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. …
నగరంలో 2.38 లక్షల మందికి యోగా శిక్షణ
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలోని 137 సచివాలయాల పరిధిల్లో 2,38,192 మంది పౌరులకు, మూడు విడతల్లో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నట్లు నగరపాలక అదనపు …
ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శ పత్తికొండ, న్యూస్ నేడు: ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజం అని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే …
ఎమ్మెల్యే కి ఘనంగా సన్మానం…
న్యూస్ నేడు హొళగుంద : ఆలూరు లో వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నీ హొళగుంద మండల మైనర్టీ సెల్ అధ్యక్షులు అవకాశం ఇచ్చినందుకు వైస్ జగన్ మోహన్ …