బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే లక్ష రూ. చెక్కు అందజేత…
1 min read
న్యూస్ నేడు ఆలూరు : హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వన్నూర్ స్వామి_ కుమారుడు గత కొని రోజుల కిందట ప్రమాదవాసత్తు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది, ఈ విషయాన్ని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి తెలపడం జరిగింది, వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వన్నూర్ స్వామి_ కుమారుడు కుటుంబనికి వైస్సార్సీపీ పార్టీ తరుపున ఒక లక్ష రూపాయల చెక్కు అందించడం జరిగింది, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ అని విధాలుగా అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ,జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.