PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రూప్ టెంపుల్ ఈఓకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: గ్రూప్ టెంపుల్ ఈవో స్వర్ణముఖి నీ సన్మానించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మండలంలోని బొల్లవరం గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బందితో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తరగ శ్రీనివాసులు మాజీ ఎంపిటిసి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *